జార్ఖండ్ లో పేలిన నక్సల్స్ మందుపాతర
జంషెడ్పూర్: ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ మావోయిస్టులు 5 రాష్ట్రాలలో రెండు రోజుల పాటు బంద్ ను పాటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు జార్ఖండ్ లో సోమవారం విధ్వంసాలకు పాల్పడ్డారు. జంషెడ్పూర్ లో మందు పాతర పేల్చటంతో ఓ పోలీసుజీపు ధ్వంసం కాగా సరాయికేలాలో రైల్వేట్రాక్ ను పేల్చివేశారు.
జార్ఖండ్ లోని బారామరాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. మందుపాతర నిరోధ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ మందుపారత పేల్చారని, దాని వల్ల పెద్ద ప్రమాదం సంభవించలేదని, ప్రాణ నష్టమేమీ జరగలేదని ఈస్ట్ సింగ్ భూమ్ పోలీసు సూపరింటిండెంట్ నవీన్ కుమార్ సింగ్ చెప్పారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications