Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆస్ట్రేలియా దాడులపై సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ దాడులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పిటీషన్‌ దాఖలైంది. దీనిపై విచారణను కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ నెల 26లోగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ప్రభుత్వానికి సహకరించాలని జస్టిస్ దల్వీర్ భండారీ, అశోక్ కుమార్ గంగూలీలతో కూడిన సుప్రీంకోర్టు వెకెషన్ బెంచ్ సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ డికె గార్గ్ అనే న్యాయవాది ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+