ఆస్ట్రేలియా దాడులపై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ దాడులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణను కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ నెల 26లోగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో ప్రభుత్వానికి సహకరించాలని జస్టిస్ దల్వీర్ భండారీ, అశోక్ కుమార్ గంగూలీలతో కూడిన సుప్రీంకోర్టు వెకెషన్ బెంచ్ సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ డికె గార్గ్ అనే న్యాయవాది ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేశారు.
More From
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications