దేవుడి సొమ్ము తింటే ఇబ్బందులు: వైయస్

తిరుమల వేంకటేశ్వర దేవాలయ నిర్వహణ తీరు బేషుగ్గా ఉందని ఆయన మెచ్చుకున్నారు. ఆలయాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. 3 వేలకు పైగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ ఉద్యోగులకు కూడా అన్ని వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 4 లక్షల 33 వేల ఎకరాల ఆలయ భూముల నుంచి ఆదాయం రావడం లేదని ఆయన చెప్పారు. ఆలయ భూములను కబ్జా చేయడానికి వివిధ మార్గాల్లో వస్తారని, వారిని అడ్డగించాలని, ఏ విషయంలోనూ అధికారులు ఆశ్రిత పక్షపాతం చూపకూడదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
అలిపిరి లగేజీ కౌంటర్ లో ఈఓ చేసిన తనిఖీల్లో.. !! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ












Click it and Unblock the Notifications