వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలు శత్రువులు తాలిబాన్లే: జర్దారీ

By Staff
|
Google Oneindia TeluguNews

Asif Ali Zardari
ఇస్లామాబాద్‌: ప్రస్తుతం పాకిస్తాన్ కు అసలైన శత్రువులు తాలిబన్లని, భారత్‌ కాదని పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ అన్నారు. బ్రస్సెల్స్‌లో యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో భేటీ కానున్న నేపథ్యంలో ఆయన ఓ టీవీ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాక్‌ లకు మధ్య పరస్పరం ఎలాంటి దురాలోచనలు కాని లేనిపోని అపోహలు కాని లేవని అన్నారు.

భారత్‌ నుంచి యుద్ధ భయం తమకు ఎంతమాత్రం లేదన్నారు. తమ రెండు దేశాల ఏర్పాటు చారిత్రక వాస్తవమని అన్నారు. తాలిబన్లు మాత్రం తమకే కాదు అంతర్జాతీయ సమాజానికే ముప్పని ఆయన అన్నారు. దేశంలో వారు పెట్రేగటానికి మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ విధానాలే కారణమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X