73కు చేరిన స్వైన్ ఫ్లూ కేసులు
న్యూఢిల్లీ: కొత్తగా మరో ఐదు కేసులు నమోదు కావడంతో దేశంలో స్వైన్ ఫ్లూ సోకిన వారి సంఖ్య 73కు చేరుకుంది. కొత్తగా ఢిల్లీలో రెండు, మదురై, హైదరాబాద్, చండీఘర్ ల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. ఈ 73 కేసుల్లో ఆరుగురి దేశంలోనే ఉండేవారు. వీరికి ఇతర దేశాల నుంచి వచ్చినవారి నుంచి వ్యాధి అంటుకుంది.
కొత్తగా ఢిల్లీలో 40 ఏళ్ల వ్యక్తికి, అతని భార్యకు వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతను, ఇతని భార్య అమెరికా నుంచి జర్మనీ మీదుగా ఢిల్లీ వచ్చారు. అమెరికా నుంచి ముంబై మీదుగా మదురై వచ్చిన ఎనిమిదేళ్ల బాలుడికి వ్యాధి సోకింది. ఇతను ఈ నెల 13వ తేదీన మదురై వచ్చాడు. అమెరికా నుంచి ఈ నెల 20వ తేదీన ఢిల్లీ మీదుగా చండీఘర్ వచ్చిన 19 ఏళ్ల యువకుడికి వ్యాధి సోకినట్లు బుధవారంనాడు తేలింది. హాంగ్ కాంగ్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్ వచ్చిన 15 ఏళ్ల బాలికకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications