చెవిలో పువ్వు పెట్టుకున్నారా: రోశయ్య

ప్రాజెక్టు నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనందును ముందు ఆ పార్టీవారు దూకితే తాము తర్వాత దూకుతామని ఆయన అన్నారు. బతికుండి ఏదైనా చేయాలని అనాలి గానీ కట్ట కట్టుకుని చావండి అని అనడమేమిటని ఆయన అడిగారు. నోరుంది కదా అని పారేసుకోవడం మంచిది కాదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ నాగం జనార్దన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సంయమనం పాటించడం మంచిదని ఆయన జనార్దన్ రెడ్డికి సలహా ఇచ్చారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications