ఈర్ష్యాద్వేశాలు వద్దు: వైయస్ సూచన

కేంద్ర నిధులతో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, కర్నూలు, మెదక్ జిల్లాల్లో మోడల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎస్టీ,ఎస్సీ, బిసి, మైనారిటీ విద్యార్థులకు పావలా వడ్డీకే కార్పోరేషన్ల ద్వారా రుణ సౌకర్యం కల్సిస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఇందిరమ్మ గృహాలకు మరో 20 వేల రూపాయలేసి ఇచ్చి వాటి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications