కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా
హైదరాబాద్: అరెస్టయిన తెలుగుదేశం కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసు స్టేషనులో ధర్నాకు దిగారు. తనపై బనాయించిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు పోలీసులు అరెస్టు చేసి ఆయనను గాంధీనగర్ పోలీసు స్టేషనుకు తరలించారు. అక్కడ ఆయన సోమవారం ధర్నాకు దిగారు.
తనపై కేసులు ఎత్తేసే వరకు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ఆయన చెప్పారు. దళిత శాసనసభ్యుడైన తనపైనే ప్రభుత్వం వేధింపు చర్యలు చేపడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. అక్కడ ధర్నాకు పోలీసులు అనుమతించారు.
More From
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications