కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా
హైదరాబాద్: అరెస్టయిన తెలుగుదేశం కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసు స్టేషనులో ధర్నాకు దిగారు. తనపై బనాయించిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు పోలీసులు అరెస్టు చేసి ఆయనను గాంధీనగర్ పోలీసు స్టేషనుకు తరలించారు. అక్కడ ఆయన సోమవారం ధర్నాకు దిగారు.
తనపై కేసులు ఎత్తేసే వరకు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ఆయన చెప్పారు. దళిత శాసనసభ్యుడైన తనపైనే ప్రభుత్వం వేధింపు చర్యలు చేపడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. అక్కడ ధర్నాకు పోలీసులు అనుమతించారు.
More From
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!











Click it and Unblock the Notifications