గాడిలో పడండి: మంత్రులతో వైయస్

కాగా, సహకార సేద్యం పైలట్ ప్రాజెక్టుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు సమాచార, పౌర సంబంధాల మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. మంత్రివర్గ సమావేశం వివరాలను ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. జిల్లాకు ఒకటి రెండు గ్రామాలను తీసుకుని సహకార సేద్యాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఆమె చెప్పారు. ఈ విషయంలో రైతులను బలవంత పెట్టబోమని ఆయన చెప్పారు. రైతులు సహకార సేద్యంలో భాగస్వాములుగా కూడా చేరవచ్చునని ఆమె అన్నారు. మంత్రులందరూ సహకార సేద్యం బాగుంటుందని అభిప్రాయపడినట్లు ఆమె తెలిపారు.
More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications