మనకు ఒబామా అనుకూలం: పిఎం

భారత్ లో తన దేశం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా పాకిస్తాన్ చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుందని ఆయన శనివారం అన్నారు. పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో ఆయన వచ్చే వారం ఈజిప్టులో భేటీ కానున్నారు. గిలానీతో సమావేశం కోసం తాను ఎదురు చూస్తున్నానని, ఈ సమావేశం ఫలితం సాధించగలదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
తమ దేశం నుంచి భారత్ లో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధిస్తే, ముంబై దాడుల నిందితులపై చర్యలు తీసుకుంటే సగం కన్నా ఎక్కువ దూరం నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉగ్రవాద విషయంలో పాక్ తో సమస్యలున్నాయని ఆయన అన్నారు.
More From
-
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ యుద్ధానికి రంజాన్ సెలవులు..! -
Eid-ul-Fitr 2026 Ramzan: రంజాన్ ఎప్పుడంటే ? సౌదీ అరేబియా ప్రకటన..! భారత్ లో..! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications