వైజాగ్ కు టెర్రరిస్టుల ముప్పు
విశాఖ: మరో సింగపూర్ లాగా అభివృద్ధి చెందుతున్న వైజాగ్ నగరానికి టెర్రరిస్టుల ముప్పు పొంచి ఉంది. విశాఖకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తమైన పోలీసులు వైజాగ్లో భద్రతను మరింత పటిష్ట పరిచారు. ఉన్నతాధికారులు 48 గంటల పాటు విస్తృత తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వచ్చిపోయే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులు జలమార్గం ద్వారా వచ్చే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించడంతో పోర్టు వద్ద భద్రతను పటిష్టపరిచారు. 10 బృందాలతో కోస్తా తీరంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications