మహారాష్ట్రను దోషిగా నిలబెడతాం:పొన్నాల
వరంగల్: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మహరాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ముందు దోషులుగా నిలబెడతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్లో అన్నారు. రాజ్యాంగ పరంగా చట్టపరంగా మహరాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి జలదోపిడికీ పాల్పడకుండా ఉండేందుకు వివిద స్థాయిల్లో ఒత్తిడి పెంచుతున్నట్లు చెప్పారు. బాబ్లీప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం వేసిన సమయంలో అప్పటి ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించి, ప్రస్తుతం తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం తగదన్నారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications