'తెలంగాణ భవన్ కెసీఆర్ సొత్తు కాదు'
హైదరాబాద్: అవసరమైతే తెలంగాణ భవనాన్ని స్వాధీన పరుచుకుంటామని మరోసారి అసమ్మతి నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి హెచ్చరిక చేశారు. ఎప్పటికైనా తెలంగాణ భవన్ తెలంగాణా ప్రజలదేనని జిట్టా తెలిపారు. గత కొద్దికాలంగా టీఆర్ఎస్ అధినేత నోరు విప్పకపోవడంతో అసమ్మతి నాయకులు మరోమారు తమ కార్యకలాపాలను ఉధృతం చేశారు.
తాజాగా కూకట్పల్లి నియోజకవర్గంలో బరిలో నిలిచిన సుదర్శన్రావు పార్టీని వీడనున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే మంగళవారం అసమ్మతినేత రహ్మన్ను సుదర్శన్రావు కలువడంతో అసమ్మతి రాజకీయాలు ఊపందుకున్నాయి.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications