స్పీకర్ విందు: టిడిపి బహిష్కరణ
హైదరాబాహైదరాబాద్ : శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు శుక్రవారం స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల నేతలకు హైదరాబాదులోని జూబ్లీహాల్లో అల్పాహార విందునిచ్చారు. ఈ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, పలువురు మంత్రులు, లోక్సత్తా అధినేత జయప్రకాష్నారయణ, ప్రరాపా, తెరాస, సీపీఐ, సీపీఎం, భాజపా, ఎంఐఎం నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం గైర్హాజరు అయింది. కొవ్వూరు ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా అల్పాహార విందును తిరస్కరిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications