విజయశాంతి పోతే పోనీ: కెసీఅర్

అయితే రాములమ్మ ఇటువైపే రాలేదు. మెదక్ జిల్లాకు సంబంధించి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు పార్టీ నేతలకు ఆదివారం ఫోన్ లో కూడా దొరకలేదని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ పార్టీ 'గ్రేటర్' సమావేశం జరుగుతుండగా..సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో సమావేశమై.. తన భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నట్లు పార్టీ ముఖ్యులు కొందరు చెబుతున్నారు. విజయశాంతి టీఆర్ఎస్ కి దూరమవుతున్న సంకేతాలు అధిష్ఠానానికి 20రోజుల క్రితమే అందినట్లు తెలిసింది.
కెసీఅర్ కరీంనగర్లో ఉన్నప్పుడు మెదక్ జిల్లాకు చెందిన ముఖ్యనేత ఒకరు.. రాములమ్మ కాంగ్రెస్ కి చేరువవుతున్న సమాచారాన్ని ఆయన చెవుల్లో వేసినట్లు సమాచారం. దీన్ని కెసీఅర్ తేలిగ్గా తీసుకోవటమేకాక..'పోతే పోనియ్యి..పోయేటోళ్లను ఎవరు ఆపుతారు' అన్నట్లు తెలిసింది. అందువల్లే తాజా పరిణామాలపై పార్టీ అధికారికంగా స్పందించటంలేదని సమాచారం. ఈ క్రమంలో తొలి నుంచి అనుమానాస్పదంగా ఉన్న ఆమె వైఖరి పూర్తిగా బయటపడిన తర్వాతే నోరు విప్పాలని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications