భారత్ పై ఆధారాలు చూపలేదు: అమెరికా
న్యూఢిల్లీ: బెలూచిస్తాన్ అశాంతిలో భారత్ పాత్ర ఉందని చెప్పడానికి తగిన ఆధారాలను పాకిస్తాన్ చూపలేదని అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి హూల్ బ్రూక్ స్పష్టం చేశారు. బెలూచిస్తాన్ లో అశాంతి చెలరేగడంలో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, అయితే పాకిస్తాన్ అందుకు తగిన ఆధారాలు చూపలేకపోయిందని ఆయన అన్నారు. గత వారంలో పాకిస్తాన్ నేతలతో జరిగిన చర్చలపై విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు.
పాకిస్తాన్ తగిన ఆధారాలు చూపలేదని మాత్రమే ఆయన అన్నారు. వివరాలు అంతకు మించి వెల్లడించలేదు. కాశ్మీర్ సమస్యపై చర్చించడం తన పరిధిలో లేదని ఆయన చెప్పారు. భారత్ పట్ల తనకు ప్రత్యేకమైన భావన ఉందని, అన్ని దేశాల కన్నా భారత్ తనకు ఎక్కువగా తెలుసునని, ఏదైనా తేడా ఉంటే భారతీయులనే అడగాలని, అలాంటిదేమీ ఉన్నట్లు తనకు అనిపించడం లేదని ఆయన అన్నారు.
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications