యాసిడ్ దాడుల నిరోధానికి చట్టం: సబిత

మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు టోల్ ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో చాముండేశ్వరీనాథ్ పై దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టామని ఆమె చెప్పారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఆమె అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని ఆమె సూచించారు.
మహిళలపై అత్యాచారాల సమస్య తిరిగి తమ వైపే తిరగడం తెలుగుదేశం పార్టీకి కాస్తా ఇబ్బంది కలిగించింది. మహిళ హోం మంత్రిగా ఉన్న సమయంలో మహిళలపై అత్యాచారాలు పెరగడం శోచనీయమని తెలుగుదేశం సభ్యురాలు అన్నపూర్ణమ్మ అన్నారు. మహిళకు పదవి ఇచ్చి అధికారం ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నిారని ఆమె అన్నారు. దీనికి కాంగ్రెసు మహిళా శాసనసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మహిళల గురించి ఇన్ని మాటలు చెబుతున్న తెలుగుదేశం పార్టీ కొవ్వూరు శాసనసభ్యుడు రామారావు మహిళలను వేధిస్తే తాము కేసు పెడితే ఎందుకు సహకరించడం లేదని మంత్రి సురేఖ అన్నారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం చెలరేగింది.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications