చిరంజీవికి కృష్ణంరాజు గుడ్ బై

ఎన్నికలకు ముందు కృష్ణంరాజు బిజెపికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజమండ్రి లోకసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి, నర్సాపురం నుంచి పోటీ చేయాలని కృష్ణంరాజు అనుకున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఆయన గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అయితే, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా చిరంజీవి ఆయనను రాజమండ్రిలో పోటీకి దింపింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కృష్ణంరాజు పార్టీకి దూరంగానే ఉంటున్నారు.
More From
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో











Click it and Unblock the Notifications