అంతా 'మగధీర' హంగామా

కాగా, రాష్ట్రంలో అంతటా మగధీర సందడే. థియేటర్ల వద్ద టికెట్ల కోసం అభిమానులు ఆందోళనలకు దిగుతున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో మోహినీ థియేటర్ పై రామచరణ్ అభిమానులు దాడులు చేశారు. అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు టికెట్లు ఇస్తామని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో పెద్ద యెత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విధ్వంసం చోటు చేసుకుంది. మెహినీ థియేటర్ లోకి ప్రవేశించి అభిమానులు విధ్వంసం సృష్టించారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల సందడి కూడా దానికి తొడైంది.
మగధీర సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది పునర్జన కథాంశం మీద ఆధారపడి నిర్మించినట్లు చెబుతున్నారు. కత్తి యుద్ధాలు తదితర భీకర సన్నివేశాలున్నాయని అంటున్నారు. 18 ఏళ్ల లోపువారికి థియేటర్ల యజమానులు టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో సినిమాలో సన్నివేశాలపై మరింత ఉత్సుకత చెలరేగుతోంది.
-
నాగ చైతన్య - రష్మిక కు అవార్డులు, దుమ్మురేపిన రాజు వెడ్స్ రాంబాయి -
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
హైదరాబాద్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్.. -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు












Click it and Unblock the Notifications