అంతా 'మగధీర' హంగామా

కాగా, రాష్ట్రంలో అంతటా మగధీర సందడే. థియేటర్ల వద్ద టికెట్ల కోసం అభిమానులు ఆందోళనలకు దిగుతున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో మోహినీ థియేటర్ పై రామచరణ్ అభిమానులు దాడులు చేశారు. అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు టికెట్లు ఇస్తామని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో పెద్ద యెత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విధ్వంసం చోటు చేసుకుంది. మెహినీ థియేటర్ లోకి ప్రవేశించి అభిమానులు విధ్వంసం సృష్టించారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల సందడి కూడా దానికి తొడైంది.
మగధీర సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది పునర్జన కథాంశం మీద ఆధారపడి నిర్మించినట్లు చెబుతున్నారు. కత్తి యుద్ధాలు తదితర భీకర సన్నివేశాలున్నాయని అంటున్నారు. 18 ఏళ్ల లోపువారికి థియేటర్ల యజమానులు టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో సినిమాలో సన్నివేశాలపై మరింత ఉత్సుకత చెలరేగుతోంది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications