'మగధీర' సినీ హాళ్లలో తొక్కిసలాట

ఇదిలా ఉంటే, మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలోని ఓ థియేటర్ లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో కూడా పలువురు గాయపడ్డారు. ఈ సినిమాను చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ నిర్మించారు. గజిని సినిమాలో వచ్చిన లాభాలను దీనికి పెట్టుబడిగా పెట్టారు. భారీ సెట్టింగులతో, భారీ గ్రాఫిక్స్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాపై అల్లు అరవింద్ మాత్రమే కాకుండా చిరంజీవి కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు.
More From
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications