'మగధీర' సినీ హాళ్లలో తొక్కిసలాట

ఇదిలా ఉంటే, మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలోని ఓ థియేటర్ లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో కూడా పలువురు గాయపడ్డారు. ఈ సినిమాను చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ నిర్మించారు. గజిని సినిమాలో వచ్చిన లాభాలను దీనికి పెట్టుబడిగా పెట్టారు. భారీ సెట్టింగులతో, భారీ గ్రాఫిక్స్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాపై అల్లు అరవింద్ మాత్రమే కాకుండా చిరంజీవి కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications