ఎయిర్ లైన్స్ బెయిల్ అవుట్ కు నో

ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉంటుందని, అవసరమైతే డిజిసిఎ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పెంచుతుందని ఆయన చెప్పారు. పారామౌంట్ కూడా సమ్మెలో చేరుతుందా, లేదా అనేది తెలియదని ఆయన అన్నారు.
జెట్ ఇంధనంపై పన్నును, విమానాశ్రయాల చార్జీలను తగ్గించి తమకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తే తప్ప తమకు మనుగడ ఉండదని పరిశ్రమ లాబీ ఇండియన్ ఎయిర్ లైన్స్ సమాఖ్య అభిప్రాయపడింది. జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, స్పైస్ జెట్, ఇండిగో, గోఎయిర్ ఈ సమ్మెకు పూనుకున్నాయి. ఈ సంస్థలు నడిపే విమానాల ద్వారా రోజుకు దాదాపు లక్ష మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications