చంద్రబాబుపై తలసాని అలక

చంద్రబాబు నాయుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తలసాని శ్రీనివాస యాదవ్ విసురుగా వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. దీంతో తలసాని శ్రీనివాస యాదవ్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి మరోసారి చంద్రబాబుకు ఝలక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణపై పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ విమర్శలు చేసిన శ్రీనివాస యాదవ్ కొన్నాళ్లకు సద్దుమణిగారు. తలసాని శ్రీనివాస యాదవ్ కు కాంగ్రెసు నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు.
దేవేందర్ గౌడ్ కు శ్రీనివాస యాదవ్ లకు మధ్య విభేదాలున్న విషయం బహిరంగ రహస్యమే. గతంలో దేవేందర్ గౌడ్ పై తెలంగాణ విషయంలో తలసాని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇద్దరి మధ్య అప్పట్లో బహిరంగ మాటల యుద్ధమే సాగింది. ఇప్పుడు తిరిగి దేవేందర్ గౌడ్ ను పార్టీలో చేర్చుకోవాలనే చంద్రబాబు నిర్ణయం ఆయనకు మింగుడు పడడం లేదు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications