కక్షలు: ముగ్గురి దారుణ హత్య

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగుడా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద విషాద వాతావరణం నెలకొని ఉంది. సిపిఎం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడ్డారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకాండలో సిపిఎం మిర్యాలగుడా శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి పాత్ర ఉందని కూడా వారు ఆరోపిస్తున్నారు. పాత కక్షలు గానీ, పార్టీ కక్షలు గానీ ఈ హత్యలకు కారణమై ఉండవచ్చునని ఎస్పీ రాజేష్ కుమార్ అంటున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications