తలసానికి దేవేందర్ ఫోన్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో చేరుతున్న టి. దేవేందర్ గౌడ్ పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న శ్రీనివాస యాదవ్ కు దేవేందర్ గౌడ్ గురువారం ఉదయం ఫోన్ చేశారు. పార్టీని బలోపేతం చేయడానికే తాను వస్తున్నానని దేవేందర్ గౌడ్ తలసానితో చెప్పినట్లు తెలుస్తోంది.
అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మిద్దామని దేవేందర్ ఆయనకు చెప్పినట్లు సమాచారం. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు దేవేందర్ ఫోన్ చేసినట్లు తలసాని అనుచరులు గురువారం ఉదయం చెప్పారు. అయితే తాను అటువంటి ఫోన్ ఏదీ చేయలేదని దేవేందర్ గౌడ్ మొదట చెప్పినట్లు వార్తలు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications