కెటిఆర్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్

కాగా, కెకె మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుంచి కెటి రామారావుపై తెరాస తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కొద్ది ఓట్ల తేడాతో కెటిఆర్ పై ఓడిపోయారు. ఆ తర్వాత కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ అసమ్మతి శిబిరంలో చేరారు. ఇటీవలే కాంగ్రెసులో చేరారు. ఆయన కాంగ్రెసులో చేరిన తర్వాత గురువారం సిరిసిల్లలో కెటీఆర్, కెకె మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications