వాయిదా తీర్మానాలపై గందరగోళం

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ప్రతిపక్షాలు ఉమ్మడి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. స్వైన్ ఫ్లూ వ్యాధిపై బిజెపి, కర్ణాటక రాష్ట్రం అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పలేమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. కరువు పరిస్థితులపై టిడిపి, టిఆర్ఎస్, పీఆర్పీ, వామపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ తోసి పుచ్చారు. అయితే చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications