వాయిదా తీర్మానాలపై గందరగోళం

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ప్రతిపక్షాలు ఉమ్మడి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. స్వైన్ ఫ్లూ వ్యాధిపై బిజెపి, కర్ణాటక రాష్ట్రం అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పలేమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. కరువు పరిస్థితులపై టిడిపి, టిఆర్ఎస్, పీఆర్పీ, వామపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ తోసి పుచ్చారు. అయితే చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications