గన్ పార్కు వద్ద టిడిపి ధర్నా

శాసనసభలో కరపుపై చర్చను అడ్డుకోవడానికి తమ పార్టీ శాసనసభ్యులను తిట్టి వారిని సస్పెండ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో మంచినీరు, సాగునీరు, పశుగ్రాసం కొరత వల్ల రైతులు తీవ్ర ఇక్కట్ల పాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కరువు పరిస్థితులపై నివేదిక పంపాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారని, అయితే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం స్పందించలేదని,త ఇది ప్రభుత్వ నిర్లిప్తతకు తార్కాణమని తెలుగుదేశం శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు.
More From
-
హైదరాబాద్ TO అండమాన్ టూర్.. బడ్జెట్ ధరలోనే.. బీచ్ లో ఫుల్ గా చిల్ అవ్వొచ్చు..! -
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! -
LPG: ఏపీలో గ్యాస్ పరిస్ధితి ఇదీ- తేల్చేసిన చంద్రబాబు..! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
ప్రతిపక్షాలకు ఆయుధంగా పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబు సంచలన నిర్ణయం! -
రైతులకు శుభవార్త: ఏపీలో రేపటి నుండి "రైతన్న మీ కోసం".. చంద్రబాబు ఆదేశం! -
ప్రభుత్వ ఆస్పత్రులలోనూ వాట్సప్ ద్వారా ఓపీ అపాయింట్మెంట్లు.. పేదలకు చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications