బెంగుళూరులో మరో స్వైన్ ఫ్లూ మరణం
బెంగుళూరు మహానగరంలో స్వైన్ ఫ్లూ వేగిరంగా వ్యాప్తి చెందుతోంది. ఆగష్టు 16, ఆదివారం 26 ఏళ్ల యువతి స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందింది. దీంతో స్వైన్ ఫ్లూ బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుక్కి పెరిగింది.
ఆగష్టు 10వ తేదీన న్యుమోనియాతో బాధపడుతూ బాప్టిస్ట్ ఆసుపత్రి చేరిన 26 ఏళ్ల షంషాద్ బేగం స్వైన్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందింది. వేగిరంగా వ్యాప్తి చెందుతున్న స్వైన్ ఫ్లూ పై నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications