ఎమ్మెల్యేలకు మగధీర ఉచిత షో
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ నటించిన మగధీర సినిమాను రాష్ట్ర శాసనసభ్యుల కోసం ఉచితంగా ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్ తేజ తండ్రి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని శాసనసభ్యుల కోసం మంగళవారం రెండు షోలు ఉచితంగా ప్రదర్శిస్తారు. అందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో థియేటర్లను సిద్ధం చేశారు.
మగధీర సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మగధీర సినిమా కోసం ప్రేక్షకులు పెద్ద యెత్తున తరలి వస్తున్నారు. ఈ సంతోషాన్ని చిరంజీవి పూర్తిగా అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు.
More From
-
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
హైదరాబాద్ ఫేమస్ ఉస్మానియా బిస్కెట్ ను చెడగొట్టారు కదరా.. దరిద్రుల్లారా -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
మూసీ తీరాన మహత్తరం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications