ఎమ్మెల్యేలకు మగధీర ఉచిత షో
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ నటించిన మగధీర సినిమాను రాష్ట్ర శాసనసభ్యుల కోసం ఉచితంగా ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్ తేజ తండ్రి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని శాసనసభ్యుల కోసం మంగళవారం రెండు షోలు ఉచితంగా ప్రదర్శిస్తారు. అందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో థియేటర్లను సిద్ధం చేశారు.
మగధీర సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మగధీర సినిమా కోసం ప్రేక్షకులు పెద్ద యెత్తున తరలి వస్తున్నారు. ఈ సంతోషాన్ని చిరంజీవి పూర్తిగా అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications