Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లి జీపు బోల్తా: 8 మంది మృతి

Road Accident
కరీంనగర్: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడంతో మంగళవారం ఉదయం 9 మంది దుర్మరణం పాలయ్యారు. 13 మందితో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న జీపు కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం కల్వచర్ల వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో 8 మంది అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారు. గాయపడిన నలుగురిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుల్తానాబాద్ నుంచి స్వగ్రామం మహదేవ్ పూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+