బిజెపి నేతలకు జస్వంత్ దూరం

తన పుస్తకంలో మొహమ్మద్ అలీ జిన్నాను జస్వంత్ ప్రశంసించారు. ఆయన రాసిన జిన్నా - ఇండియా, పార్టీషన్, ఇండిపెండెన్స్ పుస్తకంపై బిజెపి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన మంగళవారం రాత్రే ఇక్కడికి చేరుకున్నారు. ఎల్ కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లతో పాటు పార్టీ నేతలంతా ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయగా జస్వంత్ సింగ్ మాత్రం ఒబెరాయ్ గ్రూపునకు చెందిన హోటల్ సెసిల్ లో బస చేశారు.
ప్రభుత్వ అతిథి గృహంలో జస్వంత్ సింగ్ కు ఏర్పాట్లు చేశామని, ఆయన బయట ఉంటున్నట్లు తమకు చివరి నిమిషంలో తెలిసిందని పార్టీ సీనియర్ నాయకుడొకరు అన్నారు. జస్వంత్ సింగ్ తన గదికే పరిమితమయ్యారు. లోకసభ ఎన్నికల్లో ఓటమిపై, వచ్చే హర్యానా ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై పార్టీ సమావేశం జరుగుతోంది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications