చిరు పార్టీ వార్తలపై ఈనాడు వివరణ

సమాచారాన్ని విశ్వసనీయమైనదిగా భావించి భేటీలో పాలు పంచుకున్న ముఖ్యులతో మాట్లాడిన మీదటనే ఈ కథనాన్ని ప్రచురించామని, ఇందులో తమకు ఎటువంటి ఇతర ఉద్దేశాలుగ గానీ రాగద్వేషాలు గానీ లేవని, ప్రజారాజ్యం పార్టీపై ఈనాడుకు వీసమెత్తైనా వ్యతిరేక భావం లేదని వివరించింది. 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రచురితమైన కథనాల్లో పాఠకాసక్తి మినహా మరో ఉద్దేశం లేనేలేదని ఈనాడు సంపాదకవర్గం వివరించింది.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications