బిజెపి సారథి రేసులో జైట్లీ

గురువారం సాయంత్రం అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకనయ్యనాయుడు, అనంతకుమార్ భగవత్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భగవత్ వారికి కరాఖండిగా విషయాన్ని తేల్చి చెప్పినట్లు సమాచారం. జైట్లీ, స్వరాజ్ లను కలిపి సమావేశం ఏర్పాటు చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నాయకత్వం కోసం ఈ ఇద్దరు పోటీ పడుతున్నట్లు సమాచారం. సుష్మా స్వరాజ్ ఎల్ కె అద్వానీ స్థానంలో ప్రతిపక్ష నేత పదవిని చేపట్టాలని, జైట్లీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఇది ఇంకా తుది రూపు దాల్చలేదని అంటున్నారు. కానీ మార్పులకు మాత్రం ప్రాతిపదిక తయారైనట్లు చెబుతున్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications