ఇద్దరిపై వేటుకు టిడిపి ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై గత కొద్ది కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లేఖాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం శాసనసభ్యులు స్పీకర్ కు ఆ విజ్ఞప్తి చేశారు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications