సిఎం పోస్టుపై శనివారం భేటీ

కోర్ కమిటీ అభిప్రాయాన్నే కాకుండా మరి కొంత మంది అగ్ర నేతల అభిప్రాయం కూడా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలనేది సోనియా గాంధీ అభిమతంగా తెలుస్తోంది. కేంద్రంలో కాంగ్రెసు అధికారానికి రావడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో పార్టీ అధిష్ఠాన వర్గం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. వైయస్ జగన్ అనుభవంపైనే కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు జరగకుండానే ఆయన లాబీ వైయస్ జగన్ కోసం పట్టుబట్టడంపై కూడా అధిష్ఠానవర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే, ఇప్పటికే జగన్ కు అనుకూల, ప్రతికూల వర్గాలు ఢిల్లీలో మోహరించాయి. జగన్ కు మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ వ్యతిరేకులు పెద్దగా బయట పడకపోయినప్పటికీ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై కూడా అధిష్ఠాన వర్గం ఆలోచిస్తోంది. బొటాబోటీ మెజారిటీతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే జరిగే తిరుగుబాట్లపై కూడా దృష్టి పెట్టింది.
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications