ఒరిస్సాలో మావోయిస్టుల విధ్వంసం

మావోయస్టులు బిమల్ గర్, పతంగిల మధ్య నక్సలైట్లు ఏడు చోట్ల రైల్వే ట్రాక్ ను పేల్చివేశారు. కాల్తాలో ఖాళీగా ఉన్న పోలీసు స్టేషన్ ను పేల్చివేశారు. గతంలో సిఆర్పీఎఫ్ క్యాంపు ఉన్న భవంతిని, కమ్యూనిటీ సెంటర్, సిఐటియు కార్యాలయ భవంతులను కూడా వారు పేల్చివేశారు. ఒక ట్రక్ ను కూడా దగ్దం చేసినట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్ల వల్ల రూర్కెలా, బర్సౌనాల మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మావోయిస్టుల దాడుల్లో ఏ విధమైన ప్రాణ నష్టం సంభవించలేదు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాలకు చేరుకున్నారు. జిల్లాలో గస్తీని ముమ్మరం చేశారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications