జగన్ పై నిర్ణయం వాయిదా

కోర్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే కెవిపి రామచందర్ రావు కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అహ్మద్ పటేల్ ను, ప్రణబ్ ముఖర్జీని వేర్వేరుగా కలుసుకున్నారు. అయితే వారు కెవిపి రామచందర్ రావు అసలు విషయం చెప్పినట్లు సమాచారం. తాను వైయస్ సంతాప సభలో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్నానని కెవిపి వారితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే శనివారం అందుబాటులో ఉండాలని వారు కెవిపికి సూచించినట్లు సమాచారం. జాతీయ పత్రికల్లో జగన్ కు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. దీంతో కెవిపి జాతీయ మీడియా ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడారు.
కాగా, కాంగ్రెసు నేత కె.కేశవరావు, మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అహ్మద్ పటేల్ ను కలుసుకున్నారు. ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంటుందని కేశవరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications