జగన్ కాకపోతే రాజీనామా: మంత్రి

జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం మినహా ప్రత్యామ్నాయం లేదని మరో మంత్రి మాణిక్యవర ప్రసాద్ అన్నారు. తనను గెలిపించిన ఘనత వైయస్ జగన్ దేనని, జగన్ ప్రచారం చేయడం వల్లనే తాను గెలిచానని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి ఎవరవుతారనే విషయంలో అయోమయం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టాన వర్గం తనదైన శైలిలో అందరి అభిప్రాయాలను తెలుసుకుంటున్నందననే జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. రాజీ ఫార్ములా కేవలం మీడియా సృష్టేనని ఆయన అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ కు అందరి మద్దతు ఉందని ఆయన చెప్పారు. ప్రజాభిప్రాయానికి పార్టీ అధిష్ఠానవర్గం ఆమోదం తెలుపుతుందని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications