కెవిపి ఇంట్లో మంత్రుల భేటీ

జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత కెవిపి తన నివాసంలో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు సుదర్శన్ రెడ్డి, ముఖేష్ గౌడ్, కన్నా లక్ష్మినారాయణ, గాదె వెంకటరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి హాజరైనట్లు సమాచారం. మంత్రులు చాలా మంది జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ చర్చలు బుధవారం కూడా కొనసాగుతాయని అంటున్నారు.
More From
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం












Click it and Unblock the Notifications