జగన్ పై మంత్రులు తలో మాట

ఢిల్లీలో పార్టీ అధిష్ఠాన వర్గంతో జరిపిన చర్చల వివరాలు తెలుసుకోవడానికి తాము కెవిపి నివాసానికి వచ్చినట్లు మంత్రి డికె అరుణ చెప్పారు. రాష్ట్ర ప్రజల, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పార్టీ అధిష్ఠానవర్గానికి తెలుసునని ఆమె అన్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తాము నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. అంతా సవ్యంగా జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు ఆమె తెలిపారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని మంత్రి గల్లా అరుణ అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో ఢిల్లీ వివరాలు కెవిపి తమకు చెప్పారని ఆమె అన్నారు. పార్టీ అధిష్ఠాన వర్గం జగన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనే విషయంపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.
More From
-
మూసివేత దిశగా హైదరాబాద్ హోటల్స్.. సంక్షోభం వెనుక కారణమిదే! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..











Click it and Unblock the Notifications