కాంగ్రెస్ పిలుపు: ఢిల్లీకి నేదురమల్లి

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని నేదురమల్లి జనార్దన్ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు. ఆయన జగన్ కు మద్దతు వ్యక్తం చేశారు. నేదురమల్లి జనార్దన్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి మొదటి విడత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. నిజానికి, నేదురమల్లి జనార్దన్ రెడ్డి వైయస్ వ్యతిరేకులే అయినప్పటికీ ప్రస్తుతం జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు.
More From
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications