అనూషను ఆదుకుంటాం: సబిత

పోలీసులు సకాలం స్పందించినప్పటికీ నిందితులు బెయిల్ పై వచ్చి దాడులు చేస్తున్నారని, పోలీసుల వల్ల మాత్రమే ఇటువంటి సంఘటనలను అదుపు చేయడం సాధ్యం కాదని, తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలని ఆమె అన్నారు. ర్యాగింగ్ నిరోధక కమిటీలు ఇందుకు సంబంధించి విద్యార్థులకు తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించినట్లు ఆమె తెలిపారు. యాసిడ్ నిరోధక చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేస్తామని ఆమె చెప్పారు.
More From
-
తెలంగాణలో ఎన్డీఏ కూటమి, పొత్తుల పై తేల్చేసిన బీజేపీ..!! -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications