నటి వరలక్ష్మి కన్నుమూత

మహామంత్రి తిమ్మరసు, వెంకటేశ్వర మహాత్మ్యం వంటి తెలుగు చిత్రాల్లో, వీరపాండ్య కట్టబొమ్మన్, సావలే సామలి వంటి తమిళ చిత్రాల్లో నటించారు. ఆమె జగ్గంపేటలో 1929లో జన్మించారు. 1948లో ఆమె నటించిన బాలరాజు చిత్రం విశేషంగా విజయం సాధించింది. తాను నటించిన అన్ని చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. ఆమె చిత్ర నిర్మాత ఎఎస్ శ్రీనివాసన్ ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెకు 2007లో శివాజీ గణేషన్ స్మారక అవార్డు, 2004లో కవిగ్నర్ కన్నదాసన్ అవార్డు లభించాయి.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications