నటి వరలక్ష్మి కన్నుమూత

మహామంత్రి తిమ్మరసు, వెంకటేశ్వర మహాత్మ్యం వంటి తెలుగు చిత్రాల్లో, వీరపాండ్య కట్టబొమ్మన్, సావలే సామలి వంటి తమిళ చిత్రాల్లో నటించారు. ఆమె జగ్గంపేటలో 1929లో జన్మించారు. 1948లో ఆమె నటించిన బాలరాజు చిత్రం విశేషంగా విజయం సాధించింది. తాను నటించిన అన్ని చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. ఆమె చిత్ర నిర్మాత ఎఎస్ శ్రీనివాసన్ ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెకు 2007లో శివాజీ గణేషన్ స్మారక అవార్డు, 2004లో కవిగ్నర్ కన్నదాసన్ అవార్డు లభించాయి.












Click it and Unblock the Notifications