పావురాలగుట్టలో జగన్ నివాళి

కొంత దూరం నడిచి పాపురాల గుట్టకు చేరుకున్నారు. అక్కడ ఆయన తండ్రి మృతికి నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు శాసనసభ్యులు కొంత మంది ఉన్నారు. అక్కడి నుంచి కాలినడకన రోడ్డు మార్గానికి బయలుదేరారు. అక్కడి నుంచి ఆయన శుక్రవారం ఒంటి గంట ప్రాంతానికి నల్లకాలువ చేరుకుని అక్కడ ఏర్పాటైన సంతాపసభలో ప్రసంగిస్తారు. అనంతరం ఆయన కర్నాటక రాజధాని బెంగుళూర్ కు బయలుదేరి వెళ్తారు. ఆయన వ్యాపారాలన్నీ బెంగుళూర్ కేంద్రంగానే సాగుతున్నాయి.
More From
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications