వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోల కాల్పుల్లో ఎంపి కుమారుడి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Baliram Kashyap
రాయపూర్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు శనివారం తెగబడ్డారు. వారు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బస్తర్ పార్లమెంటు సభ్యుడు బలిరాం కశ్యప్ ఇద్దరు కుమారులపై కాల్పులు జరిపారు. వారు పలు రౌండ్లు వారిపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన ఎంపి కుమారులు దినేష్, తాన్ సేన్ లను బస్తర్ ఆస్పత్రిలో చేర్చారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాన్ సేన్ మరణించాడు. మహాష్టమి దుర్గా పూజ ఉత్తవాల్లో ఉండగా మావోయిస్టులు దాడి చేసినట్లు అధికార వర్గాలు చెప్పాయి. మరో కుమారుడు బస్తర్ జిల్లా కేంద్రంలోని మహారాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X