హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాటకు వైయస్ విలువ: స్పీకర్

By Staff
|
Google Oneindia TeluguNews

Kiran Kumar
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిది మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వమని శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి శాసనసభ్యులతో కలిసి ఆయన శనివారం సంతాపం ప్రకటించారు. ముందుకు సాగడమే వైయస్ వ్యక్తిత్వమని ఆయన అన్నారు. తాను ఎవరికైనా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే సందర్భంలో కూడా వారికి చెప్పే చేసేవారని, వారికి నచ్చజెప్పి, వారిని విశ్వాసంలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే వారని ఆయన అన్నారు.

వైయస్సార్ లో 1996కు ముందు ఒక వ్యక్తిత్వం, ఆ తర్వాత మరో వ్యక్తిత్వం కనిపిస్తుందని ఆయన చెప్పారు. హామీ ఇచ్చి వెనకడుగు వేయడం ఆయన తత్వంలో లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసనమండలి ఏర్పాటు శాసనసభ్యులకు ఇష్టం లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దాని ఏర్పాటుకు పూనుకున్నారని ఆయన చెప్పాుర. వైయస్సార్ పని విధానం బాగుండేదని, ఎప్పుడూ చిరునవ్వుతో పనులు చేసేవారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X