విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాజువాకలో గోడ కూలి ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఇల్లు గోడ కూలి ఇద్దరు పిల్లలు మరణించారు. భారీ వర్షానికి కొండ గోడ కూలి ఇంటి మీద పడింది. దీంతో ఇంటి గోడ కూలి ఇద్దరు పిల్లలు మరణించారు. మరో అయిదుగురు గాయపడ్డారు. గాయపడనివారిని కెజిహెచ్ ఆస్పత్రిలో, ఇతర ఆస్పత్రిలో చేర్చారు.

ఇతర ప్రాంతాల వలసవచ్చిన వారు ఈ ప్రాంతంలో నివాసం ఉంటుంటారు. అక్కడి ఇళ్లకు సరైన రక్షణ ఉండదు. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. శుక్రవారం రాత్రి కొండ గోడ కూలి ఇంటిపై పడడంతో ఇద్దరు మరణించిన సంఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X