Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్ నక్సలైట్ల ఘాతుకం, 16 మందిని చంపిన మావోలు

Bihar
పాట్నా: బీహారులోని ఖగారియా జిల్లాలో సాయుధ మావోయిస్టులు 16 మందిని హత్య చేశారు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగినట్లు పోలీసులు శుక్రవారం చెప్పారు. దాదాపు 100 మంది సాయుధ నక్సలైట్లు ఖగారియా జిల్లాలోని అమోసి భరేన్ డయారా గ్రామానికి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో 11 మంది పురుషులు, ఐదుగురు పిల్లలు మరణించారని ఇన్ స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) ఎస్కే భరద్వాయి చెప్పారు.

గ్రామంలోని 30 బీగాల భూమి వివాదమే ఈ దాడికి కారణమని చెబుతున్నారు. బాధితులంతా వెనకబడిన కులాలకు చెందినవారు. భూమిని లాక్కునే ఉద్దేశంతో నక్సలైట్లు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+