వరద బాధితులను ఆదుకోండి: బాబు

మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు వరద బాధితుల సహాయం కోసం అందుబాటులో ఉండడం అవసరమని, అలా లేకపోవడం ద్రోహమే అవుతుందని ఆయన అన్నారు. ఇంత భారీ వరదలు రాష్ట్రంలో మునుపెన్నడూ రాలేదని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా వరద బాధితులను ఆదుకోవాలని ఆయన సూచించారు. వరద బాధితుల విషయమై ఆయన శుక్రవారం ఉదంయ ముఖ్యమంత్రి కె. రోశయ్యతో ఫోనులో మాట్లాడారు.












Click it and Unblock the Notifications