కర్నూలు బాధితుల హాహాకారాలు

కర్నూలు జిల్లాలోని కృష్ణా నది ప్రవాహానికి విలవిలలాడిన బండి ఆత్మకూరు, నందికొట్కూరు తదితర మండలాల్లో 40 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. ఐడు గ్రామాల ప్రజల ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఏడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. తుంగభద్ర వరద తాకిడికి 34 మండలాలు గురయ్యాయి. బాధితులు దాదాపు ఐదున్నర లక్షల మంది ఉంటారు. లక్షన్నర మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. కెసి కెనాల్, తుంగభద్రలకు మధ్య ఉన్న ప్రాంతాల్లో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఐదున్నర లక్షల ఎకరాల పంట మాత్రమే నష్టమైందని చెబుతున్నప్పటికీ నష్టం రెట్టింపు ఎకరాల్లో ఉంటుందని చెబుతున్నారు.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications